Header Banner

ఎమ్మెల్యే గోరంట్ల: రాజమండ్రి అభివృద్ధిలో తాను కీలక పాత్ర.. త్వరలోనే సమావేశం ఏర్పాటు!

  Sun May 25, 2025 15:52        Politics

గత జగన్ పాలనలో ఏపీ అప్పులమయంగా మారిందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) విమర్శలు చేశారు. వైసీపీ (YSRCP) నిరంకుశ విధానాలు, కూటమి పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై మహానాడులో చర్చిస్తామని అన్నారు. ఇవాళ(ఆదివారం) రాజమండ్రిలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. రాజమండ్రి రూరల్‌లో వైసీపీ భూకబ్జాలపై విచారణ చేస్తున్నామని చెప్పారు. కబ్జాదారుల భరతం పడతామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు. 1985లో ఎన్టీఆర్ హయాంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం బొమ్మూరులో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రణాళిక జరిగిందని గుర్తుచేశారు. నాడు తెలుగు విశ్వవిద్యాలయానికి భూముల కేటాయింపులో తాను భాగస్వామిని అయ్యానని స్పష్టం చేశారు.

 

ఇది కూడా చదవండి: కేంద్రం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌! రాష్ట్రానికి మరో 2 లక్షల కనెక్షన్లు!

 

విభజన తర్వాత హైదరాబాద్ నుంచి తెలుగు విశ్వవిద్యాలయం ఏపీకి ఇవ్వడానికి కేసీఆర్ మొండికేశారని చెప్పుకొచ్చారు. 2014 -19 మధ్య తెలుగు విశ్వవిద్యాలయం కోసం చాలాసార్లు చంద్రబాబుతో మాట్లాడానని తెలిపారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. తన చరిత్ర గురించి తెలియని వారు ఏదో మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమండ్రి అభివృద్ధిలో తాను కీలక పాత్ర పోషించానని చెప్పుకొచ్చారు. రాజమండ్రిలోని సుబ్రహ్మణ్యం మైదానంలో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఈ మీటింగ్‌లో తాను చేసిన అభివృద్ధి గురించి వివరంగా చెబుతానని అన్నారు. ఇప్పుడు తనను విమర్శించే వారు గత ఏడాది కాలంలో రాజమండ్రి అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. ఫ్లెక్సీలు పెట్టుకోవడం, డబ్బాలు కొట్టుకోవడం తప్ప రాజమండ్రి అభివృద్ధికి వారు ఏం చేశారని నిలదీశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల నాయకత్వంలో ఏపీ అభివృద్ది దిశగా పయనిస్తోందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు! కొత్త ఆరోగ్య పథకం..

 

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

 

కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలి మృతి! మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా..

 

రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు! భారీ నుంచి అతి భారీవర్షాలు!

 

విజయవాడలో హైఅలర్ట్.. బాంబు బెదిరింపులతో నగరంలో కలకలం!

 

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting